YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి 

 ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి 

 ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి 
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ క్రూరమృగాలు జీవించడానికి లభిస్తున్న ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదని పేర్కొన్నారు. ‘‘దారుణం జరిగి ఏడేళ్లయ్యింది.. వీరి తరఫున వాదించిన ఏపీ సింగ్‌ అనే అడ్వొకేట్‌.. ‘‘చివరిక్షణం దాకా దోషులకు అవకాశాలుంటాయని, వారు క్యూరేటివ్‌ పిటిషన్లు వేశారనీ, ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష ఓ అవకాశంగా వారికి ఉందని’’ వాదించారు

Related Posts