కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్యాకేజీ-12 లో భాగమయిన మల్లనసాగర్ టన్నెల్,పంప్ హౌస్ పనులని పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావు.
అక్కడే పని చేస్తున్న కార్మికులతో మంత్రి మాట్లాడి అక్కడ వాళ్ళకి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు .
కార్మికులకు మంచి భోజన వసతి సౌకర్యాలు అందచేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు..