ఉద్యోగులకు శుభవార్త !
కేంద్ర బడ్జెట్-2020లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు
రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను
రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి
పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే