YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది: చిన రాజప్ప

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది: చిన రాజప్ప

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది: చిన రాజప్ప
తూర్పుగోదావరి ఫిబ్రవరి 1
: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని టీడీపీ నేత రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని చిన రాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడమే లక్ష్యంగా జగన్‌ పాలన ఉందన్నారు. ఏపీ రాజధాని ఎక్కడనేది చెప్పలేని స్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పారు. 11 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జగన్‌, విజయసాయిరెడ్డి..రాష్ట్రాన్ని అమ్మేస్తారు అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తులపై దాడులు చేసి జగన్‌ పార్టీ వైపు తిప్పుకుంటున్నారన్నారు.

Related Posts