YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం దేశీయం

చైనా నుంచి 324 మంది భార‌తీయులు ల్యాండ్

చైనా నుంచి 324 మంది భార‌తీయులు ల్యాండ్

చైనా నుంచి 324 మంది భార‌తీయులు ల్యాండ్
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 1 
చైనాలోని వుహాన్ న‌గ‌రం నుంచి 324 మంది భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానం ఇవాళ ఉద‌యం 7.30 నిమిషాల‌కు ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. చైనాలో ఉన్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది.  ప్ర‌స్తుతం ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఆ విద్యార్థులు హెల్త్ స్క్రీనింగ్ జ‌రుగుతున్న‌ది.  చైనా నుంచి వ‌చ్చిన భార‌తీయుల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెట్టేందుకు ఢిల్లీ స‌మీపంలోని మ‌నేస‌ర్‌లో ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  మ‌రోవైపు చైనాలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 259కు చేరుకున్న‌ది. ఇక క‌రోనా అనుమానిత కేసులు 12 వేల‌కు చేరుకున్నాయి. 

Related Posts