YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

హైదరాబాద్ చేరుకున్న ‘దిశ’ జ్యుడీషియల్ కమిటీ

హైదరాబాద్ చేరుకున్న ‘దిశ’ జ్యుడీషియల్ కమిటీ

హైదరాబాద్ చేరుకున్న ‘దిశ’ జ్యుడీషియల్ కమిటీ
హైదరాబాద్ ఫిబ్రవరి 3 br /> : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో సుప్రీంకోర్టు వేసిన జ్యుడీషియల్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. ఈ కమిటీ హైకోర్టులో విచారణ చేయనున్నది. ఇటీవలే దిశ కేసులో ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను సుప్రీంకోర్టు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జితో పాటుగా న్యాయవాది సీబీఐ మాజీ డైరెక్టర్‌లతో కమిషన్ వేయడం జరిగింది. హైకోర్టు ప్రాంగణం నుంచే ఈ కమిషన్ కార్యకలాపాలు నిర్వహించనున్నది. కాగా.. ఇప్పటికే కేసు డైరీలను తెప్పించుకున్న కమిషన్ నిశితంగా పరిశీలించింది

Related Posts