మీడియా మిత్రులకు నమస్కారాలు:
జర్నలిస్టు సోదరులు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు గారలకు చేసిన
విన్నపం మేరకు ఈ నెల 31 న సచివాలయంలో బస్ పాస్ ల జారీకి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
చేయడమైంది. పీఆర్ఓ కిరణ్ గారి సహకారంతో ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.30 వరకు ఆర్టీసీ అధికారులచే జర్నలిస్టు సోదరులకు బస్ పాస్లు జారీ చేయటం జరుగుతుంది. సద్వీనియోగం చేసుకోవాలని మనవి.
మీ
పీఅర్ఓ మల్లన్న