YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈ నెల 31 న సచివాలయంలో బస్ పాస్ ల జారీకి ప్రత్యేక కౌంటర్ !!

 ఈ నెల 31 న సచివాలయంలో బస్ పాస్ ల జారీకి ప్రత్యేక కౌంటర్ !!

మీడియా మిత్రులకు నమస్కారాలు:

జర్నలిస్టు సోదరులు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు గారలకు చేసిన
విన్నపం మేరకు ఈ నెల 31 న సచివాలయంలో బస్ పాస్ ల జారీకి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు 
చేయడమైంది. పీఆర్ఓ కిరణ్ గారి సహకారంతో  ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.30 వరకు ఆర్టీసీ అధికారులచే జర్నలిస్టు సోదరులకు బస్ పాస్లు జారీ చేయటం జరుగుతుంది. సద్వీనియోగం చేసుకోవాలని మనవి.

మీ
పీఅర్ఓ మల్లన్న

Related Posts