YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 కియా మోటర్లపై చంద్రబాబు దుష్ప్రచారమే 

 కియా మోటర్లపై చంద్రబాబు దుష్ప్రచారమే 

 కియా మోటర్లపై చంద్రబాబు దుష్ప్రచారమే 
తిరుపతి ఫిబ్రవరి 7
హథీరాంజీ భూములు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.  గత ప్రభుత్వం లోనే హథీరాంజీ మఠం అర్జున్ దాస్ అవినీతికి పాల్పడ్డారని పిర్యాదు లు వచ్చాయి. అయినా గత ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ నివాసరావు అన్నారు. కాని తాము అధికారంలోకి వచ్చాక అస్సలు ఈ మఠం ఆస్థులు, భూముల్లో ఎంత అవినీతి జరిగింది అనే దానిపై విచారణ మొదలు పెట్టాం. కాని మహంత్ అర్జున్ దాస్ దానికి సహకరించక పోవడం వల్లనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని అన్నారు. శుక్రవారం అయన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మఠం ఆస్తులు విషయంలో పారదర్శకంగా విచారణ జరిగిందని అన్నారు. అనంతరం లో ఉన్న కియా పరిశ్రమ ఏపి నుండి వెళ్లిపోతుందనేది చంద్రబాబు దుష్ప్రచారమే అని అన్నారు 

Related Posts