YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంపు
అమరావతి ఫిబ్రవరి 10
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యూనిట్‌కు 90 పైసలు ప్రభుత్వం పెంచింది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే ఈ పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై భారం పడనుంది. కాగా 500 యూనిట్లు పైబడిన వారికి రూ. 9.05 నుంచి రూ.9.95గా టారిఫ్‌ పెంచడం జరిగింది. దీంతో 1.45 కోట్ల గృహ వినియోగదారుల్లో 1.30 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది. 

Related Posts