YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తొలగించిన పింఛన్ల పై టీడీపీ శ్రేణులు ర్యాలీ, వినతి పత్రం సమర్పణ

తొలగించిన పింఛన్ల పై టీడీపీ శ్రేణులు ర్యాలీ, వినతి పత్రం సమర్పణ

తొలగించిన పింఛన్ల పై టీడీపీ శ్రేణులు ర్యాలీ, వినతి పత్రం సమర్పణ
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 10 
ఎమ్మిగనూరు పట్టణంలో
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా పేదల పెన్షన్లను తొలగించినందుకు నిరసనగా, సోమప్ప కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. అనంతరం సోమప్ప కూడలిలో ర్యాలీ చేసి, రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సోమప్ప కూడలిలోని సచివాలయం నందు స్పందన కార్యక్రమం లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదల పెన్షన్లు ఒక్క ఎమ్మిగనూరు పట్టణంలోని మూడు వేల మంది వరకు తొలగించటం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు నికి పరాకాష్ట అని విమర్శించారు.

Related Posts