YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి సమాచారం..

Highlights

ఓం. నమో..వెంకటేశాయా..

తిరుమల దర్శనం

తేదీ:29-03-2018, గురువారం

 

తిరుమల శ్రీవారి సమాచారం..

ఉదయం 5గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 17 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు మధ్యహ్నం 10-11గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 9.30గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.

నిన్న ఫిబ్రవరి 28న 60,735 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది. ‌ ‌

నిన్న 26,477 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.13 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు . అన్నప్రసాదం ట్రస్టు: ₹ 2.40 లక్షలు.

బర్డ్" ట్రస్టు: ₹ 1.61 లక్షలు.

యస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.

గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ

ఓం...నమో...వేంకటేశాయా..

Related Posts