YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అక్బర్ పై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మృతి

అక్బర్ పై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మృతి

 అక్బర్ పై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మృతి
హైదరాబాద్ ఫిబ్రవరి 11, 
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి జరిపిన మహమ్మద్ పహిల్వాన్ సోమవారం మృతి చెందాడు. 
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన మరణించాడు. 8 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన ఓవైసీపై దాడి సంఘటనలో అయన అరెస్టు అయ్యాడు. తరువాత బెయిల్ పై జైలునుంచి విడుదల అయ్యాడు. మహమ్మద్ పహిల్వాన్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

Related Posts