YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..!

గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..!

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ క్యాన్సల్ చేసిన అధికారులు.

ఇవాళ ఉదయం 8 గంటలకు  70 మంది ప్రయాణికులతో  బయలుదేరాల్సిన విమానం.

ప్రత్యామ్నాయం చూపని ఇండిగో అధికారులు.

శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న రాత్రి టైర్ పేలిన ఫ్లైట్.. ఇవాళ అదే విమానం బెంగళూరు బయలుదేరాల్సిన వైనం

ఇండిగో విమానాన్ని క్యాన్సల్ చేస్తున్నట్టు ఇవాళ తెల్లవారుజామున ప్రయాణికులకు మెసేజ్ లు పంపిన అధికారులు.

అకస్మాత్తుగా పంపడం సరైంది కాదని ప్రయాణికుల ఆగ్రహం.

మరో ఫ్లైటును కూడా ప్రత్యామ్నాయం అధికారులు చూయించలేదని ప్రయాణికుల ఆందోళన

Related Posts