YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలి 

 రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలి 

 రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలి 
          కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ ఫిబ్రవరి 12 
రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని ఎన్నికల పథకంగా మార్చేశారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు సమన్వయ సమితి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నారు. ఎప్పటి నుంచి రైతులకు మద్దతు ధరలు ప్రకటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులతో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీని అమలు చేయలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Related Posts