YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం
అమరావతి ఫిబ్రవరి 13,
 దీక్షా శిబిరంపై ఓ వ్యక్తి మందు సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిష్టాయిపాలెంలో రాజధాని కోసం చేపట్టిన దీక్షా శిబిరంపై ఓ వ్యక్తి మందు సీసా విసిరేశాడు. బస్సులో నుంచి మందు సీసా విసిరేయడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్సును అడ్డుకున్న గ్రామస్తులు మందడంలో బస్సును నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

Related Posts