YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాన్డ్యూయెంట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ: నారా లోకేష్

కాన్డ్యూయెంట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ: నారా లోకేష్

విశాఖపట్నం: కాన్డ్యూయెంట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్

ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్

ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం 

రాష్ట్రంలో ఐటి అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం.పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ నిర్మాణం చేస్తున్నాం

రాష్ట్రంలో అద్భుతమైన యువతి యువకులు ఉన్నారు 

5 వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు

పరిశ్రమకు కావాల్సిన విధంగా విద్యార్థులకు ప్రత్యేకంగా శాఖ తరపున శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం

మంత్రి నారా లోకేష్

Related Posts