YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 జగన్‌ ప్రభుత్వంలో డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది

 జగన్‌ ప్రభుత్వంలో డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది

 జగన్‌ ప్రభుత్వంలో డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది
-  ప్రత్తిపాటి
గుంటూరు ఫిబ్రవరి 14,
కలెక్టరేట్‌ దగ్గర అమరావతి రిలే దీక్షను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంలో డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్నారు. విపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలు చేపట్టారన్నారు. టీడీపీ నేతల గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌ దాడులు నిర్వహించారని... వందల కోట్లు జరిమానా విధించారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. వైసీపీ నేతల క్వారీల వైపు అధికారులు కన్నెత్తి చూడలేదన్నారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ ఎన్డీయేలో చేరుతోందన్నారు

Related Posts