YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలి: గవర్నర్‌ తమిళిసై

సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలి: గవర్నర్‌ తమిళిసై

సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలి: గవర్నర్‌ తమిళిసై
హైదరాబాద్‌ ఫిబ్రవరి 19 
 సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.తార్నాకలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ను ఆమె సందర్శించారు. ఈ  సందర్భంగా నేషనల్‌ న్యూట్రిషన్‌ సర్వేను గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూమన సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు మెండుగా ఉన్నాయని ఆమె తెలిపారు. సంప్రదాయ ఆహారం తిన్న మన పూర్వీకులు ఎక్కువ కాలం జీవించారు అని గవర్నర్‌ గుర్తు చేశారు. ఆరోగ్య భారత్‌ కోసం అనేక పోషకాహార పథకాలు అమల్లో ఉన్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. 

Related Posts