YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్వరాష్ట్రంలో పేదలకు అందుబాటులోకి ఖరీదైన వైద్యం!!

స్వరాష్ట్రంలో పేదలకు అందుబాటులోకి ఖరీదైన వైద్యం!!

ప్రభుత్వ మెరుగయిన పనితీరుతో జవసత్వాలు కూడదీసుకుంటున్న సర్కారు వైద్యం. 30 లక్షల విలువజేసే కాలేయ మార్పిడి చికిత్స ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉచితంగా నిరుపేదలకు లభించబోతోంది. అది కూడా మన గాంధీ దావాఖానలో. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు గత ప్రభుత్వాలు వైద్యం పేరుతో కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించాయి.

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సర్కారు దావాఖానాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రోగానికి ఉన్నోడు, లెనోడు అని తెలియదు కదా.. పేద ప్రజల కోసం మరిన్ని వైద్య సేవలు అందించే దిశలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆశిద్దాం..!!

Related Posts