YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల శ్రీవారి సమాచారం

ఓం...నమో...వేంకటేశాయా...

శ్రీవారి దర్శనం

 తేదీ:30.03.2018,శుక్రవారం

ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 29
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు
మధ్యాహ్నం 12-1.00గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. 
తరువాత 
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
11 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
     
నిన్న మార్చి 29 న
56,306 మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

నిన్న 34,825 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు

నిన్న స్వామివారికి భక్తులు 
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 2.83 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు.

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 22.11 లక్షలు.

 గోసంరక్షణ ట్రస్టు: ₹ 00.30 లక్షలు.

శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 1.11 లక్షలు.

"బర్డ్" ట్రస్టు: ₹ 5.00 లక్షలు.

శుక్రవారం ప్రత్యేక సేవ:
అభిషేకం


ఓం...నమో...వేంకటేశాయా..

Related Posts