YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అప్పుడు గుర్తుకు రాలేదా

 అప్పుడు గుర్తుకు రాలేదా

 

 అప్పుడు గుర్తుకు రాలేదా
నెల్లూరు ఫిబ్రవరి 22, 
చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి. ప్రతి విషయానికి కులాలు,, మతాలు ప్రస్తావన అవసరం లేదు..తప్పుడు రాజకీయాలు చేయవొద్దని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. విచారణ లో నిజానిజాలు తేలుతాయి. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రం ని వాడుకోవడం సరికాదు. అవినీతి పై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గు చేటని అయన అన్నారు. నంద్యాల ఎన్నికల్లో ఉన్న నాకు బెట్టింగ్ నోటీసు ఇచ్చినప్పుడు నేను బీసీ ని అని మర్చిపోయావా చంద్రబాబు. చంద్రబాబు ఆరోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గం కి చెందిన న పై కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసి మీరు ఏం చేయగలరు కనీసం నా మీద ఓ చిన్న పెట్టి కేసైనా పెట్ట గలిగారా అని ప్రశ్నించారు.  రోజు గుర్తురాలేదా మీకు కులలు మతాలు. నోరు ఉంది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరికినే వాడు అనిల్ కుమార్ యాదవ్ కాదని గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు.  తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గుర్తు పెట్టుకో అని వ్యాఖ్యానించారు.

Related Posts