YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కక్షతోనే సిట్ దర్యాప్తు

కక్షతోనే సిట్ దర్యాప్తు

కక్షతోనే సిట్ దర్యాప్తు
అమరావతి  ఫిబ్రవరి 22 (
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిందని టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే, శ్రవణ్ ధ్వజమెత్తారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్ వేయడం రాజకీయ కక్ష సాధింపే అని శ్రవణ్ వ్యాఖ్యానించారు.

Related Posts