YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటకులో బీజేపీ దే విజయం అని జోష్యం చెప్పిన అమిత్ షా...!!!

కర్ణాటకులో బీజేపీ దే విజయం అని జోష్యం చెప్పిన అమిత్ షా...!!!
2014 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో అయినా బీజేపీనే గెలుస్తూ వస్తుంది,రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఏ ఒక్క చోట కూడా గెలవలేదు .అంటే ఈసారి కర్ణాటకలో కూడా మనమే గెలుస్తాం అనే ఆత్మవిశ్వాసాన్ని పార్టీ కార్యకర్తలకు కలిగించిన బీజేపీ చీఫ్ అమిత్ షా. బీజేపీ చీఫ్ అమిత్ షా మైసూరు పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే.

Related Posts