YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

వైభవంగా మద్దానేశ్వర స్వామి 76 వ రథోత్సవం

వైభవంగా మద్దానేశ్వర స్వామి 76 వ రథోత్సవం

వైభవంగా మద్దానేశ్వర స్వామి 76 వ రథోత్సవం
రాయదుర్గం ఫిబ్రవరి 25
:అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో శ్రీ మద్దానేశ్వర స్వామి 76 వ రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా అశేష జనవాహిన మధ్య జరిగింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలనుండే కాకుండా కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాయదుర్గం సిఐ తులసీరాం, దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసులు ఏర్పాట్లను బందోబస్తు పర్యవేక్షించారు.

Related Posts