YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

70వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు

 70వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు

 70వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
అమరావతి ఫిబ్రవరి 25
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 70వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.  మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం డ్రోన్ వ్యవహారంలో రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆలూరి వెంకటేశ్వరావు అనే రైతుని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ డ్రోన్ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Related Posts