YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

.ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కోటి కుంకుమార్చన

.ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కోటి కుంకుమార్చన

.ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కోటి కుంకుమార్చన
హ్య్దెరబ్ద్, ఫిబ్రవరి 27  
సికింద్రాబాద్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన ముగింపు కార్యక్రమానికి రావాలని దేవేదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.గురువారం నాడు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అమ్మవారి ఆలయ బృందం కలిసింది. ఈ మేరకు మంత్రికి ఆహ్వానం పత్రం అందచేశారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఈవో అన్నపూర్ణ, వేదపండితులు  వేణుమాధవ్, రామకృష్ణ, ప్రధాన అర్చకులు రామతీర్థ తదితరులు ఉన్నారు.

Related Posts