YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి సమాచారం..

Highlights

ఓం..నమో..శ్రీవెంకటేశాయా. 

శ్రీరస్తు.. శుభమస్తు

తేదీ:31.03.2018,శనివారం

తిరుమల శ్రీవారి సమాచారం..

 ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం *29* కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులు మధ్యాహ్నం *12-2* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు. 

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.

స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు .

ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం *10* గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.

నిన్న మార్చి *30* న *81,665* మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది. ‌ ‌

నిన్న 37,751 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹: 2.55* కోట్లు..

ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!!

Related Posts