YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

చాలా రోజుల తరువాత శృతి హాసన్ మళ్ళి సినిమాలో  కనిపించ బోతుంది తాజాగా తాను ఒక హిందీ చిత్రానికి సంతకం చేసింది. ప్రముఖ నటుడు,  దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందించే చిత్రంలో నటించడానికి శ్రుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సంపూర్నేష్ బాబు, నాగార్జున, నాని హీరోలుగా శ్రీ రాం ఆదిత్య దర్శకత్వం రూపొందిస్తున్న ఒక చిత్రం లో ముఖ్య పాత్ర నటిస్తున్నట్టు సమాచారం. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ త్వరలో మొదలవుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న భారత్ అనే నేను చిత్రం కోసం స్పెయిన్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్న ఈ పాట ఏప్రిల్ 5తో పూర్తవుతుంది.ఈ చిత్రాన్ని ఏప్రిల్  20న విడుదల చేస్తారు.

Related Posts