YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీ వర్షానికి నలుగురు మృతి... 32 మందికి గాయాలు...

Highlights

కోదండరాముని కల్యాణోత్సవం లో భారీ వర్షం.

నలుగురు మృతి... 32 మందికి గాయాలు...

క్షతగాత్రులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

 భారీ వర్షానికి నలుగురు మృతి... 32 మందికి గాయాలు...

ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం లో భారీ వర్షానికి నలుగురు మృతి... 32 మందికి గాయాలు... 
గాయపడిన వారిని కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స...
క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు సొమిరెడ్డి చంద్రమోహన్, ఆదినారాయణరెడ్డి....
మృతి చెందిన వారికి 15 లక్షల ఎక్సగ్రెసియా, తీవ్రంగా గాయపడిన వారికి3 లక్షలు,స్వల్పంగా గాయపడ్డవారికి 1లక్ష రూపాయల ఎక్సగ్రెసియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం....
క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Related Posts