YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం 9తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం 9తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం 9తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
రాజమండ్రి ఫిబ్రవరి 29 
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు అతి కిరాతకంగా వ్యవహరించారు. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి  చదువుతున్న మైనర్ బాలికపై ఈ దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసులు కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై ఫోక్స్ , దిశా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Related Posts