YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

IPL అభిమానులకు మెట్రో రైల్ శుభవార్త.

IPL అభిమానులకు మెట్రో రైల్ శుభవార్త.

హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైల్ ఒక శుభవార్త అందిస్తుంది. ఐపీల్ మ్యాచ్ ల సందర్బంగా అర్థరాత్రి 12 :30 వరకు నడపనున్నట్లు తలిపింది.  
అయితే ప్రస్తుతం 10 గం. వరకే నడుస్తూ ఉనందున.. ఏప్రిల్ మే మాసంలో ఈ కొత్త  రైల్ లను నడపనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు.
ఐపీల్ ఏప్రిల్ 7న మొదలు కాగా.. 9న  హైదరాబాద్  జట్టు రాజస్థాన్ జట్టుతో ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ జరగనున్న  సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు 

Related Posts