YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

జ‌గిత్యాల జిల్లా వ్య‌క్తిపై దేశ‌ద్రోహం కేసు ?

జ‌గిత్యాల జిల్లా వ్య‌క్తిపై దేశ‌ద్రోహం కేసు ?

జ‌గిత్యాల జిల్లా వ్య‌క్తిపై దేశ‌ద్రోహం కేసు ?
జగిత్యాల మార్చ్ 3 
కశ్మీర్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు వచ్చింది. జ‌గిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన స‌రిక‌ల లింగ‌న్న అనే వ్య‌క్తి ని క‌శ్మీర్‌ పోలీసులు విచారిస్తున్నారు. క‌శ్మీర్‌లో ఉండే రాకేష్ అనే వ్యక్తికి స‌రిక‌ల లింగ‌న్న అనే వ్య‌క్తి గూగ‌ల్ పే ద్వారా ప‌లుమార్లు డ‌బ్బులు పంపించిన‌ట్టు పోలీసు విచార‌ణ‌లో వెళ్ల‌డైందని, ఈ మేర‌కు క‌శ్మీర్ పోలీసులు మ‌ల్లాపూర్ పోలీసుస్టేష‌న్‌లో విచారించిన‌ట్టు మ‌ల్లాపూర్ ఎస్సై తెలిపారు. టెర్ర‌రిస్టుల‌కు లింగ‌న్న‌ ఆర్థిక సహకారాలు అందించినట్లు ఆరోపణలు రావడంతో కశ్మీర్ పోలీసులు వచ్చి విచారించారని చెప్పారు.

Related Posts