YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్చి 15 నాటికి అన్ని గ్రామాలకు నీటి సరఫరా :టీసీఎస్‌

మార్చి 15 నాటికి అన్ని గ్రామాలకు నీటి సరఫరా :టీసీఎస్‌

మార్చి 15వ తేదీ నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరగాలని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ అధికారులకు సూచించారు. కాగా, ఇవాల మిషన్‌ భగీరథ పథకంపై సంబంధిత అధికారులతో ఎస్పీ సింగ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్లు మరింత చొరవ చూపాలన్నారు.

Related Posts