YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తొలిసారిగా హస్తినకు చంద్రబాబు పయనం 

Highlights

3, 4 తేదీల్లో ఢిల్లీ పర్యటన

తొలిసారిగా హస్తినకు చంద్రబాబు పయనం 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత  టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా హస్తినలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో  చంద్రబాబు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ముందుగా ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని భావించినప్పటికీ తాజాగా ఈనెల 3,4 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ  పర్యటలో చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలతో భేటీ అయి విభజన హామీల సాధనకు కేంద్రంపై పోరాడేందుకు మద్దతు కూడగట్టనున్నట్టు సమాచారం.

Related Posts