YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు మందు వైసిపి కి వరుస షాక్‌లు

స్థానిక సంస్థల ఎన్నికలకు మందు వైసిపి కి వరుస షాక్‌లు

స్థానిక సంస్థల ఎన్నికలకు మందు వైసిపి కి వరుస షాక్‌లు
అనంతపురం మార్చ్ 9 
స్థానిక సంస్థల ఎన్నికలకు మందు అధికారపార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకరిద్దరు నేతలు రాజీనామా చేయడం.. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఒకేసారి 300 మంది వైసీపీకి టాటా చెప్పేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా.. అనంత జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 14,15, వార్డుల నుంచి వైసీపీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆ 10 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాదినేని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయని.. మున్ముంథు మరింత మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పుకొచ్చారు.

Related Posts