జూరాల ప్రాజెక్టు కింద రైతుల పంటలను దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్ డ్యాం నుండి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని సన్మానించిన పెబ్బేరు రైతులు..