YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తల్లిదండ్రులపై కుమారుడు దాడి, తల్లి మృతి, తండ్రికి తీవ్ర గాయాలు

తల్లిదండ్రులపై కుమారుడు దాడి, తల్లి మృతి, తండ్రికి తీవ్ర గాయాలు

తల్లిదండ్రులపై కుమారుడు దాడి, తల్లి మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
ఎమ్మిగనూరు మార్చి 11
కర్నూలు  జిల్లా ఎమ్మిగనూరు లక్ష్మీ పేట లో దారుణం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో కన్న కొడుకు తల్లిదండ్రుల పై అతికిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో తల్లి ఉరుకుందమ్మ మరణించగా తండ్రి రాజు తలకు బలంగా గాయలయ్యాయి. ఎమ్మిగనూరు లక్ష్మీపేటలో నివాసం ఉండే రాజు ఉరుకుందమ్మ దంపతుల కుమారుడు విరేశ్. జులాయి గా తిరుగుతూ నిత్యం తాగి డబ్బుల కోసం తల్లి దండ్రులను వేధించేవాడు ఈ నేపథ్యంలో మంగళవారం  రాత్రి తల్లి తో గొడవ పడుతూ మద్యం మత్తులో బండ రాయితో తలపై బాది హతమార్చాడు. అడ్డుకున్న తండ్రి పై కూడా బండ రాయితో దాడికి పాల్పడ్డాడు. ఘటన విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related Posts