నిన్న రవిరాళ గ్రామం, మహేశ్వరం మండలంలో జరిగిన బహిరంగసభలో మాజీ ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్లతో కలిపి 500 మంది వివిధ సంఘాల కార్యకర్తలు బీజేపీ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి సమక్షంలో చేరికలు జరిగాయి.
చేరిన సంగాల వివరాలు : సర్దార్ పటేల్ యువజన సంగం , శివాజీ యువజన సంగం, విశ్వా బ్రాహ్మణా యూత్ , నాయి బ్రహ్మహా యూత్ , రాజకాల సంగం మరియు అంబెడ్కర్ యూత్ అసోసియేషన్ .