YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీలో చేరిన 500 మంది వివిధ సంఘాల కార్యకర్తలు!!

బీజేపీలో చేరిన 500 మంది వివిధ సంఘాల కార్యకర్తలు!!

నిన్న రవిరాళ గ్రామం, మహేశ్వరం మండలంలో జరిగిన బహిరంగసభలో మాజీ ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్లతో కలిపి 500 మంది వివిధ సంఘాల కార్యకర్తలు బీజేపీ పార్టీలో  బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి సమక్షంలో  చేరికలు జరిగాయి.

చేరిన సంగాల వివరాలు : సర్దార్ పటేల్ యువజన సంగం , శివాజీ యువజన సంగం, విశ్వా బ్రాహ్మణా యూత్ , నాయి బ్రహ్మహా యూత్ , రాజకాల సంగం మరియు అంబెడ్కర్ యూత్  అసోసియేషన్ . 

Related Posts