చివరి క్షణం వరకు ఉత్కంఠ లేపిన సిపిఎం అభ్యర్థి
- ఎట్టకేలకు ఏకగ్రీవమైన వైనం
బేతంచర్ల, మార్చి 14
మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఒక జడ్పిటిసి స్థానం ఏకగ్రీవం చివరి క్షణాలలో కొలుములపల్లె సిపిఎం అభ్యర్థి ఎం ఎల్ ల భారతి నామినేషన్ ఉపసంహరణ పై ఉత్కంఠ నెలకొన్న ఎట్టకేలకు అన్ని ఎంపిటిసి స్థానాలు జడ్పిటిసి స్థానం ఏకగ్రీవం అయ్యాయి మండలంలోని అంబాపురం పాప సాని రామచంద్రారెడ్డి సిమెంట్ నగర్ 1 రామతీర్థం శాంతి సిమెంట్ నగర్ 2 ప్యాలకుర్తి ఇంద్రమ్మ గొర్ల గుట్ట బుగ్గ నాగభూషణం రెడ్డి గోరు మానుకొండ సిద్ధం రామనాథ గూటి పల్లె నాయిని రంగస్వామి హెచ్ కొట్టాల వై రత్నమ్మ కొలుములపల్లె బలిగాల మంగమ్మ ఎం పెండేకల్ కేతం మహేశ్వరమ్మ ముద్ద వరం సండ్ర బోయిని మధు ఆర్ కొత్తపల్లి కపేట మునీశ్వర్ రెడ్డి రంగాపురం 1 బావి గడ్డ వెంకట లక్షమ్మ రంగాపురం 2 రామతీర్థం నాగ శేషుడు సీతారామపురం పిట్టల సుబ్బమ్మ ఎంబయి గజ్జి నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థులు గా ఏకగ్రీవం అయ్యారు జెడ్పీటీసీ గా ముసలయ్య చెరువు శివలక్ష్మి వైసిపి నుండి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రమణమూర్తి వెల్లడించారు