YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్టం లో రాక్షస పాలన సాగుతోంది -  రామకృష్ణ

రాష్టం లో రాక్షస పాలన సాగుతోంది -  రామకృష్ణ

రాష్టం లో రాక్షస పాలన సాగుతోంది
-  రామకృష్ణ
కౌతాళం మార్చి 17
బడినేహలు గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన చిన్న ఎంపీటీసీ గా పోటీచేయకూడదా, గెలవకూడదా అని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబం లో ఎంపీటీసీ గా గెలుస్తారనే భయంతో అగ్ర వర్ణ ల వారు చిన్న పై నేర చరిత్ర ఉందని అతని పై అభియోగాలు మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అతని తండ్రి లింగన్న తప్పుచేస్తే చిన్న ను అరెస్టు చేయడం బాధాకరమని వాపోయారు.బీజేపీ పార్టీ తరుపున చిన్న ఎంపీటీసీ గా నామినేషన్ వేస్తే అతని పై నేర చరిత్ర ఉందని నామినేషన్ దాఖలు తిరస్కరించడం బాధాకరమైన విషయం అని అతని తల్లి తన కొడుకు ఎంపీటీసీ గా గెలుస్తారని ఆశను వమ్ముచేశారని అదే దిగులుతో ఆమె మరాణించింది అని ఆవేదన వ్యక్తంచేశారు.బీజేపీ పార్టీ అభ్యర్థి పై అభియోగం మోపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై కోర్టులో పిటిషన్ దాఖలు వేస్తామని హెచ్చరించారు. కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గెలవలేమన్న నేపద్యంలో వైసీపీ నాయకులు ఇలాంటి  రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు.9నెలల పాలనలో రాక్షస పాలన అని అధికార దాహంతో  విర్రవీగుతున్నారని పంచాయతీ ఎన్నికల్లోప్రజలు వైసీపీ కి బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకన్న,రామాంజనేయులు రామచంద్ర,నబి కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Related Posts