YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

.శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి కానుక‌గా రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం

.శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి కానుక‌గా రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం

.శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి
కానుక‌గా రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం
తిరుప‌తి,   మార్చి 19,               
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి గురువారం ఒక కిలో బ‌రువు గ‌ల రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం కానుక‌గా అందింది.   విశాఖ‌ప‌ట్నంకు చెందిన ఎకో కార్బ‌న్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ ఎన్‌.కాళిదాస్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.భానుమ‌తి దాస్ ఈ మేర‌కు విరాళాన్ని అందించారు. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూల‌మూర్తికి ఈ వ‌డ్డాణాన్ని అలంక‌రిస్తారు.   ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  ఎల్ల‌ప్ప, ఆలయ ప్రధానార్చకులు  బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌  ర‌మ‌ణ‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts