YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీశైలంలో పాతాళగంగలో స్నానాలు రద్దు చేసిన దేవస్థానం

 శ్రీశైలంలో పాతాళగంగలో స్నానాలు రద్దు చేసిన దేవస్థానం

 శ్రీశైలంలో పాతాళగంగలో స్నానాలు రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం, మార్చి 19
శ్రీశైలంలోకరోనా వైరస్ కారణంగా  పలు ఆలయాలలో ఆంక్షలు విధించారు. తిరుమలలో గంటకు నాలుగు వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక శ్రీశైలం దేవస్థానం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అంతే కాదు భక్తులు రావద్దని ఇప్పటికే సూచనలు చేశారు. ఒకవేళ ఎవరైనా వస్తే కూడా వారిని స్క్రీనింగ్ చేశాకే ఆలయంలోనికి అనుమతిస్తున్నారు.

Related Posts