.మహారాష్ట్రలో అన్నీ బంద్
ముంబై మార్చి 20
కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, పూణే, నాగపూర్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో శుక్రవారం నుంచి అన్ని దుకాణాలు, కార్యాలయాలను మూసేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గట్టి ఆదేశాలు జారీ చేశారు. అయితే అత్యవసర సర్వీసులైన డెయిరీ, కూరగాయల మార్కెట్లు, కిరాణ