YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తిరుమలలో కొనసాగుతున్న పూజలు

తిరుమలలో కొనసాగుతున్న పూజలు

తిరుమలలో కొనసాగుతున్న పూజలు
తిరుమల మార్చి 21,
తిరుమలపై కరోనావైరస్ ప్రభావంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం మూతపడలేదని.. భక్తులకు మాత్రమే దర్శనాన్ని నిలిపివేశామని క్లారిటీ ఇచ్చారు. కరోనాలాంటి జాతీయ విపత్తు దృష్ట్యా.. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి శ్రీవారి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts