YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

యాధావిధిగా బోయిన్ పల్లి మార్కెట్

యాధావిధిగా బోయిన్ పల్లి మార్కెట్

యాధావిధిగా బోయిన్ పల్లి మార్కెట్
సికింద్రాబాద్ మార్చి 26
సికింద్రాబాద్ బోయిన్ పల్లి మార్కెట్ లో మార్కెట్ యధావిధిగా కొనసాగుతుంది. మార్కెట్ లో కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రతలు తీసుకున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉదయ్, మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం అగ్రికల్చర్ విభాగం నిత్యావసర వస్తువులకు ఇబ్బంది ఎక్కువగా పడుతున్నారో అక్కడికి ఆటో ద్వారా సరుకులు పంపుతున్నారు. మార్కెట్ కు వచ్చే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడే వాటికి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది అని , దీనికి ప్రజలు సహకరించాలని,  ప్రజలు కూడ ఎక్కువ ధరలకు కొనవద్దని, మార్కెట్ ఉదయం 6 నుండి 11 వరకు ఉంటుందని కమిటీ చైర్మన్ తెలిపారు

Related Posts