YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రధానికి మొక్కినట్టే.. 

Highlights

  • ఇసుక, భూమి కుంభకోణాల గురించి మాట్లాడతాం
  • రాఫెల్ యుద్ధ విమానాల స్కాంపై మాట్లాడేంత లేదు 
  • చంద్రబాబుపై సెటైరేసిన  బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు 
ప్రధానికి మొక్కినట్టే.. 

ఢిల్లీలోని  పార్లమెంట్ మెట్లకు చంద్రబాబు మొక్కి వెళ్లడమంటే, అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. మంగళవారం పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన సీఎం చంద్రబాబుపై అయన విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో  విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక, భూమి కుంభకోణాల గురించి మాట్లాడేవాళ్ళమే కానీ పెద్ద పెద్ద కుంభకోణాల గురించి తెలియదన్నారు.   రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. 

Related Posts