YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

 స్థిరంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..

Highlights

  •  సెన్సెక్స్‌115 పాయింట్లు బలపడి 33,370.
  • నిఫ్టీ33 పాయింట్లు పుంజుకుని 10,245
 స్థిరంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..

ట్రేడ్‌వార్‌  ఆందోళన నేపథ్యంలో  స్థిరంగా ముగిసిన  దేశీయంగా స్టాక్‌మార్కెట్లు. ఆఖరిగంటలో షార్ట్‌ కవరింగ్‌ ఇన్వెస్టర్లు కోనుగోళ్లు జోరందుకున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన ఈ‍క్విటీ మార్కెట్లు  చివరికి సెంచరీకిపైగా లాభాలతో ముగింపు పలికాయి.  సెన్సెక్స్‌115 పాయింట్లు బలపడి 33,370 వద్ద, నిఫ్టీ33 పాయింట్లు పుంజుకుని 10,245వద్ద  ముగిసింది.  కీలక సూచీలు రెండూ పటిష్టంగా క్లోజ్‌ అయ్యాయి.  

Related Posts