YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే జైలు శిక్ష

లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే జైలు శిక్ష

లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే జైలు శిక్ష
చిత్తూరు మార్చ్ 27
 లాక్ డౌన్ ను తేలిగ్గా తీసుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పీలేరులో కూడా లాక్ డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘించారు.ఇలా ఉల్లంఘించిన వారిపై పీలేరు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు ఆటోలు కూడా నడిపారు. వీరందరిపైనా పీలేరు అర్బన్ సి.ఐ కేసులు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరు పరచగా వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. దాంతో వారందరిని కారాగారానికి తరలించారు.

Related Posts