ఎట్టకేలకు 48 ఏళ్ళ నిరీక్షణకు తెరపడింది. సౌత్ ఆఫ్రికా సొంతగడ్డ పై ఆసీస్ ని చిత్తు చేసింది. 3 -1 తేడా తో సిరీస్ ని కైవసం చేసుకున్నారు. 1969-70 తరువాత ఆసీస్ ఫై విజయం సాధించారు. 612 పరుగుల బారి లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్, సఫారీ ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ దెబ్బకి 192 పరుగులకే కుప్పకూలిపోయింది. 48 ఏళ్ళ తరువాత డుప్లెసిస్ కాప్టియన్సీ లో సఫారీలు వాళ్ళ సొంతగడ్డ ఫై కంగారూలను ఓడించారు. ఈ సిరీస్ గెలిచి మోర్న్ మోర్కెల్ కి ఘనంగా వీడ్కోలు తెలిపారు.