YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

సామాజిక దూరం పాటించని వినియోగదారులు

సామాజిక దూరం పాటించని వినియోగదారులు

సామాజిక దూరం పాటించని వినియోగదారులు
అధికారులు పట్టించుకోని వైనం
వేంపల్లె  మార్చి 28, (న్యూస్ పల్స్)
వేంపల్లి పట్టణంలోనీ నాలుగు రోడ్ల కూడలి నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా వినియోగదారుల కోసం సామాజిక దూరంలో భాగంగా ఒక వ్యక్తికి మరోక వ్యక్తి మధ్య కనీస 02 మీటర్ల దూరంలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోని సైఫ్టి బాక్సుల ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు ఇందుకు సంబంధించిన విధివిధానాలు పాటించడం లేదని సామాజిక వేత్తలు వాపోతున్నారు. దీనిపై అధికారులు కూరగాయల మార్కెట్ వచ్చే ప్రజలకు సరైన అవగాహన కల్పించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts